క‌రోనా స్క్రీనింగ్ టెస్టుల కోసం డ్రోన్‌
క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. దీంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ది. అయినా అత్య‌వ‌స‌రం, నిత్యావ‌సరం అయిన కొన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు, కంపెనీలు ప‌నిచేస్తున్నాయి. దీంతో ఆయా సంస్థ‌లకు వ‌చ్చే ఉద్యోగులు, సంద‌ర్శ‌కులు, వినియోగ‌దారులక…
కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్ధలు కొట్టింది : హరీష్‌ రావు
రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులకు ఉన్న భ్రమలను ఈ బడ్జెట్‌ బద్ధలు కొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కోతలు విధిస్తారని ప్రతిపక్షాలు ఆశించాయి. కానీ సంక్షేమ రంగానికే అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. అన్ని ఎన్నిక…
రెండు వేల కోట్లతో 414 వంతెనలు నిర్మాణం
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి దీటుగా వంతెనల నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. గత ఆరు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ వాగులు, వంకలపై రూ.2,797 కోట్ల వ్యయంతో 414 వంతెనల నిర్మాణం చేపట్టగా అందులో రూ.1,700 కోట్ల వ్యయంతో 256 వంతెనలు ఈ సరికే పూర్తయ్యాయి. అసెంబ్లీలో బుధవారం  ప్రశ్నోత్తరాల సమయ…
పూనమ్‌ పంజా..
లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ (3/20) విజృంభించడంతో వెస్టిండీస్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు రెండు పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన వామప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో జరగాల్సిన తొలి పోరు వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో మనవాళ్లు ఆకట్…
నేటినుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. మార్చి 7 వరకు నిర్వహించనున్న ఉత్సవాల కోసం సర్వంసిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం 11గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నందున బాలాలయ…
నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం!
నలుగురిలో ఒకరికి స్మార్ట్‌ఫోన్‌ వ్యసనం! లండన్‌:  ప్రపంచంలో ప్రతి నలుగురు యువతీయువకుల్లో ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ వ్యసనానికి అలవాటు పడ్డారని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోతే వీరు ఆందోళనకు గురవుతున్నారని, నిరుత్సాహానికి గు…